శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేశభక్త బ్లాగర్ల సమావేశం

>> Wednesday, January 9, 2013


>
> నేడు సమాజం లో మన దేశ సమస్య ల ను నకారాత్మక దృక్పథంతో (negative) వివరిస్తూ,విదేశీ భావజాలానికి కొమ్ము కాచే వ్యక్తులు ఎక్కువయ్యారు.
> సత్యాన్ని అసత్యం గా మార్చగలిగే వ్యక్తు లు మీడియా లో పనిచేస్తూ, గోబెల్స్
> ప్రచారానికి ఒడగడతూ ,మనం పవిత్రం అని భావించే ప్రతి విషయాన్ని తప్పు గా చూపించే
> ప్రయత్నం ఎక్కువయ్యింది .
> ఇటువంటి పరిస్తితుల్లో దేశవ్యాప్తం గా పర్యటనల ను చేస్తూ మీడియా తీరుతెన్నులు
> గమనిస్తూ ఉన్న ఆర్ ఎస్ ఎస్ అఖిలభారత ప్రచార ప్రముఖ్ మాననీయ  మోహన్ వైద్యా గారు
> భాగ్యనగర్(హైదరాబాదు) నగరం లో రెండు రోజులు ఉండబోతున్నారు .
>
> దేశవ్యాప్తంగా సంఘటనా కార్యం లో ఉన్న వైద్య జీ మన నగరం లో ని బ్లాగర్లు,నెట్
> ఆధారం గా పని చేసే వారితో జనవరి పదహేనొ తారీఖు సమావేశానికి అంగీకరించారు.
> దేశభక్త బ్లాగర్లు ఈ సమావేశానికి రావాల్సింది గా భావిస్తున్నాము -మీరు తప్పక
> రావాలి
>
> సమావేశ స్థలం -కేశవ మెమోరియల్ హాయ్ స్కూల్ ,కాలేజీ ,నారాయణ గూడా ,హైదరాబాదు
> సమయం :7-00గం సాయంత్రం
> తేదీ :సంక్రాంతి మర్నాడు,15-1-2013,


సంప్రదించవలసిన నంబర్
 9676397689-మల్లికార్జున్ జి

1 వ్యాఖ్యలు:

Saahitya Abhimaani January 9, 2013 at 5:11 PM  

"సత్యాన్ని అసత్యం గా మార్చగలిగే వ్యక్తు లు మీడియా లో పనిచేస్తూ, గోబెల్స్ ప్రచారానికి ఒడగడతూ ,మనం పవిత్రం అని భావించే ప్రతి విషయాన్ని తప్పు గా చూపించే
ప్రయత్నం ఎక్కువయ్యింది"

This is 100% true. Media is more dangerous than any other threat to our Country, as they are stooping to such dangerous levels fortheir own benefit without much bothering about the results.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP