శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సిద్దపురుషుల మహా సమాధి సమయములో

>> Thursday, June 4, 2009



సిద్దపురుషుల మహా సమాధి సమయములో కూడా మహిమల వెల్లువలే .బాలా ఉపాసకులు సిద్ధపురుషుడు గురుదేవులైన చందోలు శాస్త్రిగారు మహాసమాధి చెంది న సమయాన అద్భుతముగా దేవతా శక్తుల దర్శనము లభించినది. అంత్యక్రియలకు హాజరైన వారికి. నాడు ప్రముఖముగా పత్రికలన్నీ ఈ విషయాన్ని తెలియ జేసాయి. చూడండి.

ఫోటోపై నొక్కండి వివరంగా కనపడుతుంది .

1 వ్యాఖ్యలు:

Bhãskar Rãmarãju June 5, 2009 at 8:07 AM  

నా దగ్గర ఈ ఫోటో ఉంది. గుంటూర్లో.
అవును. ఆయన గాయత్రీ ఉపాసకులు అనీ, ఆయన ఖనన సమయంలో గాయత్రీదేవి వచ్చింది అనీ అనుకున్నారు ఆరోజు. 1993-95 ల మధ్య జరిగిందీ అనుకుంటా ఈ సంఘటన.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP