శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బాపనోళ్లు

>> Sunday, May 5, 2019

*బాపనోళ్లు*

*_"సావధాన .. సావధానా .."_* అని  వేదం ఘోషిస్తున్నది. కాబట్టి సావధానముగా ఇది చదవండి ..

*పరమత కుట్ర కారులచే* మన మెదళ్లలో నాటబడ్డ *బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం* అర్ధం చేసుకోవడానికి బుఱ్ఱ ఉంటే చాలు ఎవరికైనా. అపారమైన తెలివితేటలూ అవసరం లేదు. మన దేశాన్ని *తురకలు 800 సంవత్సరాలు, కిరస్తానాలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు.* మరి మన దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే *మన బుఱ్ఱ ఎప్పుడైనా ఆలోచించిందా ?* మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం శూ ద్రులు కాదా ? ఉదాహరణకు చంద్రగుప్త మౌర్యుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, ఛత్రపతి శివాజీయుడు - వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే. బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్రగుప్తుని స్థానం ఏంది ? మన పురాణా ల్లో గాని, కథల్లో గాని మనం ఏం చదువుకున్నాం? *అనగన గా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు.* ఒక దినం అతను అడవిలో వెళ్తుండగా".  ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది. మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్షత ఎలా చూపించా డంటారు చెప్పండి? నేడు *హరిజనులుగా* పేర్కొన బడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి *అణచివేసింది భూస్వాములు మాత్రమే.* మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు. ఒక పాలి ఆలోచించండి. మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు అయితే ఎవరూ లేరు. మేధావులు చెప్పినట్టు *బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య* అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన *రామాయణం ఉండేది కాదు.* హిందువులకు అత్యంత పవిత్రమైన *భగవద్గీత, పురాణాలు, మహా భారతాలే ఉండేవి కాదు.* వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు. ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన *వివేకా నందుడు బ్రాహ్మణుడు కాదు*

*చరిత్రలో బ్రాహ్మణులపై దాడి:-*      హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున *మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో 1,50,000 మంది బ్రాహ్మణులను, వారి పిల్లలను నరికి చంపి* 10 మైళ్లకు సైతం కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం చక్రవర్తి. ఆయొక్క బ్రాహ్మణుల *జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి* చలి కాచుకున్నడు ఆ క్రూరుడు. *కిరస్తానపు వెధవ సెయింట్ జేవియర్* పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం వ్రాసాడు. దాని సారాశం ఏందిరా ! అంటే *బ్రాహ్మణులను లేకుండా చేస్తే  భారతీయులందరూ తేలిగ్గా కిరస్తానాలుగా మారిపోతారు* అని. అర్ధం అయ్యింది కదా. *బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న నిజ కుట్ర ఇదీ.* వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణు లను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో. దీనినే మనం *Goa Inquisition* పేరుతో చరిత్రలో చదువు కుంటాం.  మైసూరు ప్రాంతం *మేల్కొటే* లో దీపావళి దినాన *800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్.* అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు. ఇక *కాశ్మీరీయ పండితుల* సంగతి తెలియనిది ఎవరికీ. *మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే* ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపు తున్నారు వేలాది మంది కాశ్మీరీయ పండితులు. జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 5,00,000 మంది.   మీకు తెలుసా *కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే*. ఢిల్లీ రైల్వే స్టేషన్లో *కూలీలుగా* పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే. ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే. తమిళనాడు శ్రీ రంగనాధ స్వామి వారి గుళ్లో అర్చకుడిగా పనిచేసేv *బ్రాహ్మణుడి నెల జీతం కేవలం రూ.300/-.* ఈ బాధలు పడలేకే *చదువు కున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.*   బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, *మత మార్పిడి మాఫియా లు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది.* వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని *ఒక అబద్దాన్ని "అదే పనిగా" చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం.* ఇదే వారి సిద్ధాంతం.

*కాబట్టి కల్లు తెరవరా నరుడా; ఉప్పటికైనా సత్తెం తెలుసుకోరా ! అమాయకుడా !!!*

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP