శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠమ్ పుష్కరోత్సవములలో భాగంగా కుంభాభిషేకం , హనుమత్ రక్షాయాగం ,శ్రీవారి కళ్యాణోత్సవం ,శివపార్వతుల కళ్యాణములు శుక్రవారం నాడు నిర్వహించుటకు ,రుత్విక్కులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా గోత్రనామాలు పంపనివారు సాయంత్రంలోగా గోత్రనామాలు పంపి తమ జపసంఖ్యను కూడా తెలుపగలరు
0 వ్యాఖ్యలు:
Post a Comment