శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వైభవోపేతంగా జరిగిన నవరాత్రి ఉత్సవములు

>> Saturday, October 20, 2018


అమ్మ అనుగ్రహం వలన   నవరాత్రి ఉత్సవములు వైభవోపేతంగా నిర్వహించబడినాయి.  పాఢ్యమి నాడు గణపతి పూజతో మొదలై  బాల ,గాయత్రీదేవి ,మహాలక్ష్మి ,రాధాదేవి ,సరస్వతి  ,అన్నపూర్ణ ,లలితాదేవి, దుర్గామాత,మహిషాసురమర్ధని , శ్రీరాజరాజేశ్వరి  గా అమ్మవారు పూజలందుకున్నారు.
ప్రభాతకాలంలో  సుప్రభాతం, సంధ్యాహారతులు ,అభిషేకములు అర్చనలు కుంకుమపూజలు ,హోమములు ప్రత్యేకించి సాయంకాలంలో సంకీర్తనా సేవలతో    సాగి   పూర్ణాహుతితో ముగిసాయి .ఈసందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.  భక్తుల గోత్రనామాదులతో అర్చనలు నిర్వహించబడ్డాయి












0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP