శనివారం సాయంత్రం పీఠంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం అత్యంత భక్తిశ్రధ్ధలతో జరుపుకొనబడింది. స్వామికి అభిషేకము అర్చనల అనంతరం హనుమాన్ చాలీసా ఇరవైఏడు సారులు పారాయనం గావింపబడింది. . భక్తులంతా స్వామి కార్యక్రమములో పాల్గొని తీర్థప్రసదాలు స్వీకరించారు జైశ్రీరాం
0 వ్యాఖ్యలు:
Post a Comment