శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సప్తనదీ సంగమ క్షేత్రం సంగమేశ్వరం

>> Tuesday, March 15, 2016

 మాఘపౌర్ణమికి ముందు  నందీశ్వరుని విగ్రహం కోసం   ఆళగడ్డ వెళ్ళి తిరుగు ప్రయాణం లో   సప్తనదీ సంగమ మమిన సంగమేశ్వర ఆలయ దర్శనానికి వెళ్ళాము.  శ్రీనివాసరెడ్డి నాతోపాటు అహోబిలంలో పరిచయమైన  ఈ భాగవ్తోత్తముణ్ణి కూడా మాతో పాటు తీసుకెళ్ళము.   శ్రీశైలం డామ్ బాక్ వాటర్ లో ఈ ఆలయం మునిగి ఉంటుంది. నీళ్ళు తగ్గినప్పుడు మాత్రమే ఆలయం బయటపడుతుంది. ధర్మరాజు,భీముడు ప్రతిష్థించిన స్వామి మూర్తులు వీరు.   విశ్వామిత్రుల వారి తపోభూమి అంటారు .    సంగమ స్నానానంతరం స్వామి వారిని దర్శించుకుని   వచ్చాము జీవితంలో మొదటి సారిగా. అంతకుముందు క్రుష్ణా పుష్కరాలప్పుడు వెళ్ళానుగాని ఆలయం నదిలో మునిగిఉంది అప్పుడు.





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP