శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎనిమిది సంవత్సరాలక్రితం ఇదేరోజు "హరిహర సమేతంగా అమ్మ" తన పరివారం తో కదలివచ్చి ఇక్కడ కొలువైన రోజు.

>> Thursday, January 29, 2015

రెండువేల ఏడు లో జనవరి ఇరవైఎనిమిది   మన కాలెండర్ ప్రకారం  మాఘశుధ్ధ దశమి రోజు పీఠం లో  మూర్తిరూపంగా అమ్మ పరివారదేవతలతో కొలువైకూర్చున్నది.  మాతాతగారు,నాయనమ్మ లపై అపారమైన దయతో అమ్మ తననుపూజించే అదృష్టం కలుగజేసింది . ఆ తరువాత  ఏపూర్వజన్మ అదృష్టమో  ఆతల్లి సేవాభాగ్యం ప్రసాదించి మందిరనిర్మాణం జరిపించి ,ఆపై చిత్రమైన లీలలతో  ప్రతిష్ఠా కలాపం జరిపించి  అమ్మ కరుణ ఎలాఉంటుందో నాజీవితంలో ప్రత్యక్షంగా   చూపించినది. ఆలీలలన్నీ గతం లోవ్రాసిన పోస్ట్ లలో చూడండి
http://durgeswara.blogspot.in/2011/09/peeta-charitra.html










0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP