శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు పీఠం లో జరిగిన ఆర్ధ్రాభిషేకం లో ..............

>> Monday, December 8, 2014

 ఈరోజు మార్గశిరమాస ఆర్థాభిషేకం అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించబడినది. తెల్లవారు జామున  రెండుగంటలనుండి అభిషేకములకోసం పార్థివలింగములను అమర్చుకుని సిధ్ధమయ్యారు కార్యకర్తలంతా. శతరుద్రీయం పారాయణం చేస్తూ  పదకొండురకాల విశేషద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు.  తదనంతరం మారేడు దళములు,పుష్పాలతో అర్చించి హారతులెత్తారు. శివనామ సంకీర్తనతో తన్మయంలో మునిగారు. ఇంతమంది చేస్తున్న స్వామి పూజచూసి ఈఅదృష్టం కల్పించినమహాదేవునికి ప్రణతులర్పించుకుంటున్నాను. అంతకంటే ఏమివ్వగలం అన్నీ తానైన తండ్రికి ?




 



http://youtu.be/_mViTeGvyag

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP