శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి పూజలు

>> Tuesday, November 4, 2014




ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి ని పురస్కరించుకుని శ్రివేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రత్యేక పూజలు జరుపబడ్డాయి. ప్రభాతకాలంలో పురుషసూక్త,శ్రీ సూక్తప్రకారంగా  స్వామివారికి అమ్మవారికి అభిషేకములు అర్చనలు జరిపారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని బృందావనం లోకి వేంచేపుచేసి ,తులసీమహాలక్ష్మి తో లీలాకళ్యాణం జరిపించారు.అనంతరం భక్తులు విష్ణుసహస్రనామపారాయణం చేసి ప్రసాదములు హారతులు నివేదించారు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP