శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీదేవీశరన్నవరాత్రి పూజలకు గోత్రనామాలు పంపండి

>> Monday, September 22, 2014


శ్రీమాత దివ్యవిభవం తెలియపరచే శరన్నవరాత్రులకాలం సాధకులకు,భక్తులకు విశేషమైనది. అమ్మ అనుగ్రహాన్ని కోరుతూ లోకమంతా జరుగుతున్న శరన్నవరాత్ర ఉత్సవములలో అమ్మ ఒక్కో చోట ఒక్కోరూపంలో భక్తులననుగ్రహిస్తూ ఉన్నది. సిధ్ధపీఠమైన "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం "లో  అమ్మ  కనక దుర్గ గా విరాజిల్లుతున్నది.    అమ్మవారిని ప్రత్యక్షంగా సేవించుకొనుటకు వచ్చే భక్తులతోపాటు,అమ్మ అనుగ్రహం కోసం తపించే వారందరి తరపున ఇక్కడ వారి గోత్రనామాలతో పూజలు జరుపబడుతుంటాయి . మీమీ గోత్రనామాలను పంపి ,మీస్వస్థలంలో ఈ శరన్నవరాత్రులలో మీ యధాశక్తిగా పూజ,జపం,పారాయణాదులు జరుకోవాలి. ఆపై మీశక్తిమేర మీ చుట్టూఉన్న ఆర్తులకు,ఆకలిగొన్నవారికి అన్నం పెట్టండి. అమ్మకు మహాప్రీతి కలుగుతుంది .
మీగోత్రనామాలను    durgeswara@gmail.com కు పంపండి  9948235641 లోసంప్రదించండి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP