శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికి పదివేలు సమర్పణ

>> Thursday, August 7, 2014

మితృలు చల్లా  పెంచలరెడ్డిగారు ప్రస్తుతం. స్టేట్ మైక్రోలెవెల్ ఇరిగేషన్ ప్రాజక్ట్  లో డైరెక్టర్ గాఉన్నారు. వీరు గతంలో నెల్లూరు జిల్లపరిషత్ సి.ఏ.వో. గా ఉన్నప్పటినుండి పీఠం లో  ప్రతిష్ఠాకార్యక్రమసమయంనుండి పలుకార్యక్రమాలలో తమవంతుగా సహకారం అందిస్తూ వస్తున్నారు. అన్నపూర్ణభిక్షాశాలనిర్మాణం లో ఉపయోగించమని పదివేలరూపాయలను సమర్పించారు. ఈమాసం లో నిర్మాణం పూర్తవుతుంది అని భావిస్తున్నాం. మిగతా జమాఖర్చులవివరాలు తరువాత తెలియపరుస్తాము
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP