పరమగురువులు శంకరభగవత్పాదులు,భగవద్రామానుజుల జయంతి [మే ,నాలుగు]
>> Saturday, May 3, 2014
శంకర భగవత్పాదులు,భగవద్రామానుజులు ఈ ఇరువురు పరమగురువులు జాతికి నేత్రాలై పరమాత్మను చేరుకునే పథమును నిర్దేశించినారు. ఆచార్యుల బోధలే నేడు చీకటి అలముకున్న అజ్ఞానాంథకారంలో దివిటీలై దివ్యమార్గదర్శనమును చేస్తున్నాయి. వైశాఖ శుధ్ధ పంచమి ఆచార్యులిరువురి తిరునక్షత్రం కావటం అద్భుతసన్నివేశం.
0 వ్యాఖ్యలు:
Post a Comment