శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీక సోమవారం సహస్రలింగార్చనలో మీతరపున శివలింగ ప్రతిష్ఠ,అర్చనకై గోత్రనామాలు పంపండి

>> Thursday, November 28, 2013




శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో  ఈకార్తీకంలో చివరి సోమవారం రోజున సహస్రలింగార్చన  జరుపబడుతున్నది. ఈ సహస్రలింగార్చనలో  అందరికీ ఫలితం లభించేందుకై ఒక్కో కుటుంబం తరపున ఒక్కో పార్థివలింగాన్ని ప్రతిష్టించి అర్చించాలని సంకల్పము . కనుక  భక్తులు  తమ గోత్రనామాలను పంపితే వారితరపున ఆరోజు శివార్చన జరుపబడుతుంది.
అయితే ఇందుకొరకు ఒక రుసుము చెల్లించవలసి ఉంది
 అదేమిటంటే
 సోమవారం[2-12-2013]రోజు మీ గృహంలో  శివారాధన చేయాలి. వీలుకాకుంటే కనీసం వెయ్యిన్నెనిమిది సార్లు పంచాక్షరీ జపాన్ని చేయనైనా చేయాలి. వీలైతే సాయంత్రం శివలింగాకృతిలో దీపాలను ఏర్పాటుచేసుకుని అర్చించుకొనవచ్చు .మీపై ఈశ్వరానుగ్రహం అపారంగా వర్షించాలని వేడుకుంటూ

                             
                            దుర్గేశ్వర
 
గోత్రనామాలు పంపవలసిన చిరునామా  durgeswara@gmail.com [ఇప్పటికే కార్తీకమాసపూజలకు గోత్రనామాలు పంపినవారు మరలా పంపనవసరం లేదు]

3 వ్యాఖ్యలు:

bhas November 29, 2013 at 12:41 AM  

chala bagundi andii...

వనజ తాతినేని/VanajaTatineni November 29, 2013 at 5:27 PM  

swami vaari seva chesukovadam meeku labhinchina varam. namassulu

AUM NAMAHSIVAAYA.

Unknown December 2, 2013 at 1:28 AM  

Eswara lingam photos chal baavoondi.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP