శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వక్ఫ్ ఆస్తులు రెండులక్షల కోట్ల కుంభకోణమని అసెంబ్లీ దద్దరిల్లిందట. మరి రెండువందల లక్షల కోట్ల దేవాలయ ఆస్తులు పోతే చీమకుట్టినట్టు కూడా లేదు ! ఏమిటీ దౌర్భాగ్యం

>> Thursday, March 29, 2012


బెంగళూరు: సీఎం పీఠం కోసం నేతల ఎత్తులు పై ఎత్తులతో వేడెక్కిన కర్ణాటక రాజకీయం మంగళవారం మరో మలుపు తిరిగింది. రూ.2 లక్షల కోట్ల విలువైన వక్ఫ్‌ భూములు దుర్వినియోగం అయ్యాయంటూ రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది.

రూ. 200 లక్షల కోట్ల దేవాలయ భూములు మింగివేయబడ్డాయి. ఏ రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లలేదు. ఇదీ మన దుస్థితి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP