శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇది హనుమత్ స్వామివారు స్వయంగా చెప్పినశ్లోకం .

>> Friday, January 6, 2012


ఈశ్లోకం హనుమంతులవారు రచించిన హనుమద్రామాయణం లోనిదట, మితృలు రాజశేఖరుని విజయశర్మ గారందించారు. ఆహా చదువుతుంటే మనస్సు లో ఆనందతరంగాలు ఉవ్వెత్తునలేస్తున్నాయి. నాస్వామి స్వయంగా ఆయనస్వామి గూర్చి చెప్పారట. నవవ్యాకరణ పండితులైనస్వామివారు ఎలా కోతికొమ్మచ్చిఆడుకున్నారు పదాలతో ! జైశ్రీరాం.




యావత్తోయ ధరాధరా ధరధరా ధారాధర శ్రీధర
యావచ్చారు చమూరు చారు చమరం చామీకరం చామరం
యావద్భోగ విభోగ భోగ విమలే భోగాన్వితం నిత్యతో
యావద్రాఘవ రామ రావణ కథా రామాయణం కథ్యతే!

1 వ్యాఖ్యలు:

anrd January 7, 2012 at 4:37 AM  

అపురూపమైన శ్లోకాన్ని అందించిన అందరికి కృతజ్ఞతలండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP