శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించిన భక్తులు

>> Sunday, July 14, 2024



ప్రతి ఏటా భక్తులుపీఠంలో కొలువైన  అమ్మవారికి  ఆషాఢమాసం లో సారె సమర్పిస్తారు. ఈరోజు  పసుపు కుంకుమలు చీరసారెలతో తరలివచ్చిన భక్తులు ముందుగా కుంకుమార్చన జరిపారు. ఆపై దంపతులు పేరుపేరునా వారు తెచ్చిన మంగళ ద్రవ్యాలను తమ ఇంటి ఆడపడుచు కు ఇస్తున్న భావనతో  సమర్పించారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP