ఈ రోజు జరిగిన మహామంగళ హనుమత్ రక్షా హోమం .
>> Sunday, March 24, 2019
మహామంగళ హనుమత్ రక్షా హోమం
ఈరోజు
ఐదవ ఆదివారం నిర్వహించబడింది . పశ్చిమగోదావరి జిల్లా నుండి వచ్చిన
సూరిబాబు దంపతులు గణపతి పూజ , పార్థివలింగార్చన ,అమ్మవారికి కుంకుమార్చన
,శ్రీవారికి తులసీదళార్చన జరిపారు. నవగ్రహ,హనుమత్ప్రదక్షిణలు చేసి
అగ్నికార్యంలో పాల్గొన్నారు. పురోహితులు శ్రీరామశర్మ యజమానులచే నవగ్రహ
హోమము ,హనుమత్ హోమముము జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు. పీఠ ప్రధాన సేవకులు
దుర్గేశ్వర ముందుగా పీఠంలో మూలమూర్తులకు శ్రీసూక్త,పురుష సూక్త ములతో
అభిషేకములు నిర్వహించి అర్చనలు చేశారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment