శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వక్ఫ్ బోర్డ్ రాక్షసత్వాన్ని అడ్డుకుందాం.. జైశ్రీరాం..

>> Monday, July 31, 2023

సుప్రీం కోర్టు శుక్రవారం 23/06/2023 న వక్ఫ్ హిందూ ఆస్తుల క్లైమ్  స్పష్టమైన ఉత్తర్వును జారీ చేసింది..
1947కి ముందు బదిలీ చేయబడిన ఏ ఆస్తిపై వక్స్ బోర్డుకు ఎటువంటి హక్కు ఉండదని ఎందుకంటే స్వతంత్రం ముందు దాని పత్రాలు చెల్లవు.. 
అలానే 1947 తర్వాత కూడా వక్స్ బోర్డు హక్కులు క్లైమ్ చేసిన ఆస్తుల పై కూడా వాళ్ళ అధికారం చెల్లదు..ఆ ఆస్తులు తమకు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో కూడా కాగితాలు చూపించాల్సి ఉంటుంది...వక్స్ బోర్డు తాను క్లైమ్ చేసిన ఆస్తిలో ఏదైనా సరైన కాగితాన్ని చూపించలేకపోతే ఆ ఆస్తి దాని స్వంతదారుకే చెందుతుంది..
1962, 1965 & 1971 యుద్ధాలలో పిగ్గిస్తాన్‌కు మద్దతు ఇచ్చారనే ఆరోపణల కారణంగా భూమి/ఆస్తి యొక్క అసలు యజమాని పిగ్గిస్తాన్ కు పారిపోయినా లేదా దేశ విభజన తర్వాత దేశం విడిచి వెళ్లినా లేదా పారిపోయినా ఆ ఆస్తి ' ఎనిమీ యాక్ట్ లేదా శత్రు ఆస్తి స్వాధీన చట్టం 2017 ప్రకారం ఆ ఆస్తి ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది..వక్ఫ్ బోర్డుకు ఆ ఆస్తి మీద ఎటువంటి అధికారమూ ఉండదు..
మీ దృష్టికి వచ్చిన వక్ఫ్ బోర్డుకు చెందని ఆస్తి/భూమి వక్ఫ్ బోర్డ్ మాది అని ఆక్రమించినట్టయితే 
ఈ విషయంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని ఉటంకిస్తూ సంబంధిత ప్రభుత్వం లేదా కోర్టులకు మీరు తెలియజేయగలరు..
అలాగే ఆ భూమిని వక్ఫ్ బోర్డ్ ఆక్రమణ నుండి విముక్తి చేయడానికి ప్రభుత్వం / కోర్టు కట్టుబడి ఉంటుంది..ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఆదేశం..
కేవలం ఈ దుర్మార్గ చట్టాన్ని అడ్డుపెట్టుకొని వక్ఫ్ బోర్డ్ భారత్ లో 10 లక్షల 32 వేల ఎకరాలకు పైగా హిందువుల..ప్రభుత్వ ఆస్తులు కాజేసిందని ఒక అంచనా..
ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతిగ్రామంలో వక్ఫ్ బోర్డ్ హిందువులకు చెందిన పురాతన హిందూ సత్రాలను కాజేస్తున్నది..
మన ఆస్తులను కాపాడుకుందాం..వక్ఫ్ బోర్డ్ రాక్షసత్వాన్ని అడ్డుకుందాం..
జైశ్రీరాం..

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP