మహాశివరాత్రి నాడు మహాశివార్చనకై మీగోత్రనామాలు పంపండి .
>> Saturday, March 2, 2019
పరమపవిత్రమైన మహాశివరాత్రి రోజున పీఠంలో శివార్చన అత్యంతభక్తిశ్రధ్ధలతో జరుపబడుతుంది. స్వామివారికి వివిధ ద్రవ్యములతో అభిషేకములు అర్చనలు అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. లింగోద్భవకాలంలో ప్రత్యేక అభిషేకములు జరుపబడతాయి. ఎప్పటిలాగే పీఠములో జరిగే అన్ని కార్యక్రమములలో భక్తులందరి గోత్రనామాలతో సంకల్పం చెప్పబడుతుంది. ఈకార్యక్రమములో తమతరపున పూజ చేయమని అడిగేవారు వారి గోత్రనామాలు మాకు పంపగలరు.
durgeswara@gmail.com
9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment