ఇండోనేషియాలో వృద్దాశ్రమాల అవసరం కలగనిది ఇందువలనే. ...
>> Saturday, February 4, 2017
ఇండోనేషియా లో, ప్రతి పాఠశాల లో, ఒక రోజు ప్రత్యేక రోజుగా జరుపుకుంటారు. ప్రతి విద్యార్థి యొక్క తల్లిని ఆరోజు పాఠశాలకి ఆహ్వానిస్తారు. ఆ సమయం విద్యార్థులు వారి తల్లుల పాదాలు శుభ్రం చేస్తారు.అలా చేయడం ద్వారా వారు వారి తల్లిదండ్రులను ఏనాడూ అశ్రద్ధ చేయకుండా ఉండాలని, కన్నవారి రుణం తీర్చుకొని, కడవరకు వారిని కంటికి రెప్పలా కాపాడాలని దాని భావం. విద్యార్థి దశ నుండి ఇది అమలు చేయడం ద్వార, ఫలితంగా ఇండోనేషియా ఏఒక్క వృద్ధాశ్రమాం లేదు.
0 వ్యాఖ్యలు:
Post a Comment