శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్వైన్ ఫ్లూ నివారణకు ఔషధాలు పంపిణీచేసిన "రామదండు"

>> Sunday, February 8, 2015


శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున    రామదండు  కార్యకర్తలు    నిన్న రాత్రి గ్రామాలలో పర్యటించి  స్వైన్ఫ్లూ  నివారణ కు హోమియోఔషధాలను పంపిణీ  చేశారు.   రవ్వవరం. పల్లె,శాతవాహన నగర్, రెడ్దిపాలెం, గాంధీనగర్ ,లక్ష్మీపురం, తిమ్మాపురం ,సాయినగర్  లలో ఈ ఔషధాలు అందజేశారు. ప్రతిఇంటిలో ఒక తులసి మొక్క నాటు కోవాలని ,తులసిని పూజించటం ,ఔషధంగా స్వీకరించటం ద్వారా క్రిమిరోగాలను అరికట్టవచ్చని వివరించారు.  పదివేలమందికి సరిపోయేలా ఆర్సెనికం ఆల్బం   అనే ఔషధం ను మితృలు  సుభాష్ గారు హైదరాబాద్ నుంచి పంపించారు . ఈకార్యక్రమంలో రామదండు కార్యకర్తలు, అంజిరెడ్డి, రామాంజిరెడ్డి,హనుమంతరావు,నరేంద్ర,ఎల్లారెడ్డి,అశోక్, ప్రభాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, నాగిరెడ్డి తమసేవలను అందిస్తున్నారు . ఈరోజు రేపు కూడామరికొన్ని గ్రామాలలో తిరిగి అందరికీ అందజేయనున్నారు.










0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP