వెంట వచ్చే దెవరు ?
>> Sunday, July 19, 2009
అర్ధాగృహే వివర్తన్తే శ్మశానే మిత్ర బాంధవా:
సుకృతం దుష్కృతం చైవ గచ్చన్తుమమగఛ్చత :
సంపదలు గృహం లోనే వుండి పోతాయి . మితృలు బంధువులు శ్మశానం వరకు వచ్చి తిరిగిపోతారు .చనిపోయిన వారివెంట నంటి వచ్చేది వారి పుణ్య పాపములే !
1 వ్యాఖ్యలు:
:) Nice!
Sankar
Post a Comment