శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ముక్కెళ్ళపాడులో మారుతి పూజలు

>> Sunday, May 8, 2011

ముక్కెళ్లపాడు గ్రామంలో హనుమత్ రక్షాయాగంలో భాగంగా అష్టోత్తరకలశాభిషేకం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం వైభవంగా జరిగింది . నిన్న [శనివారం] రాత్రి ఆగ్రామంలో ని దత్తపీఠం ఆవరణలో స్వామివారి మూర్తికి నూటఎనిమిది కలశముల పుణ్యజలాలతో అభిషేకం జరిపిన భక్తులు అర్చనలుచేశారు. పిల్లలనుండి పండుముసలి వరకు వరకు చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని పరవశించి ఆపవనసుతుని స్తుతించారు. స్వామిరక్షలు ధరించారు.
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమాన్ని దత్తపీఠం నిర్వహకులు రాములు,సుబ్బారావు,ఆదిశేషయ్యలు గ్రామపురోహితులు విశ్వనాథశాస్త్రిగారు ఈ పూజాకార్యక్రమాలు నిర్వహించారు.


















0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP