పూర్ణాహుతితో ముగిసిన రామనామ జపయాగము
>> Sunday, August 16, 2009
భగవంతుని అనుగ్రహ చే్త సంకల్పించబడిన రామనామ జప యజ్ఞము ,నిర్విఘ్నం గా పూర్తయినది. ఆదివారం రోజున పీఠము లోనూ గాంధీనగర్ గ్రామము లోనూ యాగం నిర్వహించి పూర్ణాహుతి ఇవ్వటం జరిగినది.మొదలు పెట్టిన వారం రోజులకు చక్కగా వర్షాలు కురవటమ్ తో జపం చేస్తున్న పదిగ్రామాల రైతులు ఆనందం తో ఈకార్య క్రమములో పాల్గొని శ్రీరాముని సేవించుకున్నారు. లోకాస్సమస్తా సుఖినోభవంతు
1 వ్యాఖ్యలు:
CHAALAA MANCHI VISHAYAM, TARIGIPOTUNNA BHAKTI VISVAASALANU MALLI JAPATAPAADULATO NILABEDUTUNNAARU DHANYAVAADAALU.
Post a Comment