శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూర్ణాహుతితో ముగిసిన రామనామ జపయాగము

>> Sunday, August 16, 2009


భగవంతుని అనుగ్రహ చే్త సంకల్పించబడిన రామనామ జప యజ్ఞము ,నిర్విఘ్నం గా పూర్తయినది. ఆదివారం రోజున పీఠము లోనూ గాంధీనగర్ గ్రామము లోనూ యాగం నిర్వహించి పూర్ణాహుతి ఇవ్వటం జరిగినది.మొదలు పెట్టిన వారం రోజులకు చక్కగా వర్షాలు కురవటమ్ తో జపం చేస్తున్న పదిగ్రామాల రైతులు ఆనందం తో ఈకార్య క్రమములో పాల్గొని శ్రీరాముని సేవించుకున్నారు. లోకాస్సమస్తా సుఖినోభవంతు

1 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల August 17, 2009 at 7:58 PM  

CHAALAA MANCHI VISHAYAM, TARIGIPOTUNNA BHAKTI VISVAASALANU MALLI JAPATAPAADULATO NILABEDUTUNNAARU DHANYAVAADAALU.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP