శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శుభంభూయాత్..అని ఆశీర్వదించారు జగద్గురువులు కుర్తాళం పీఠాధిపతులు

>> Monday, January 23, 2012


హనుమత్ రక్షాయాగం శుభకరంగా జరుగుతుందని కుర్తాళం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములవారు ఆశీర్వచనములిచ్చారు. యాగం వివరాలున్న ప్రతులను పరిశీలించి స్వామివారు సతోషం వ్యక్తంచేశారు. గుంటూరు లోని సిధ్ధకాళీపీఠంలో ఉన్న స్వామివారిని మన కార్యనిర్వహకులలో ఒకరైన కౌటిల్య దర్శించి యాగంగూర్చి వివరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP