శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పిల్లల తో వ్యాపారానికి సిద్దమవుతున్న ఫార్మా కంపెనీలు...తస్మాత్ జాగ్రత్త

>> Sunday, May 30, 2021

ఫార్మ కంపెనీల లీలలు

 3rd wave కి
6 నుంచి 8 నెలల గడువు,ఎందుకంటే
ఈ లోపు మెడికల్ మాఫియా,
ఫార్మా కంపెనీలు

కొత్త రకం మందులు
తయ్యారు చేసుకొని
స్టాక్ పెట్టుకొని
మళ్ళీ వైరస్ వచ్చింది
అని ,ఎవరు ఏ జబ్బుతో  కార్పోరేట్ 
హాస్పిటల్ కి.వెళ్ళినా
3rd కరోనా అని డిసైడ్
చేసి.అది పిల్లల మీద చేస్తుంది అని దేశవ్యాప్తంగా 
అలజడి సృష్టించి

ఒక 15 రోజుల తరువాత ,మెడిసిన్ రిలీజ్ చేసి.
3rd వేవ్ కరోనాకి
మందు కనుగొన్నం అని చెప్పి.ప్రజల దగ్గర ఉన్న,ఇంకొంచెం ఆస్తులు, డబ్బు గుంజుకోవడానికి

కార్పోరేట్ వ్యవస్థ
దానికి సహకరించే
వాళ్ళకైతే కోదువేలేదు అంతా డబ్బు మహిమ

చాలా బాగుంది
కరోనా ఆట,
ప్రజల ప్రాణాలతో

ఇది అంతా  ఒక
మాఫియా.

ఇప్పుడు ఈ మాఫియా
పసి పిల్లలపై పడింది
తల్లి తండ్రులు జాగ్రత్తగా ఉండండి.

వారి మాయలో పడవద్దు
పిల్లలకు ఇప్పటి నుంచే
మంచి పౌష్టిక ఆహారం
అందించండి బయటకు రాకుండా చూసుకోండి 12 ఏళ్లు దాటిన వారికి ప్రాణాయామం నేర్పింపించండి బయటి ఆహారాన్ని వదిలిపెట్టండి ప్రతీ వస్తువు కడిగిన తర్వాతే ఇంట్లోకి తీసుకెళ్లండి.

మోసగాల్లు అందరూ
కలసి పిల్లలపై. పడబోతున్నారు

1st వేవ్ లో
పార్మా కంపెనీలలో

మిగిలిపోయిన
Sanitizers,
 మాస్క్ లు,
ఇంజెషన్స్,కొన్ని కోట్లలో తయ్యారు చేసిన మెడిసిన్
నిల్వ ఉండి పోయింది,కరోనా తగ్గిపోతే అవి ఎవరు కొంటారు, అవి అమ్ముడు పోవాలి అంటే మళ్ళీ కరోనా
రావాలి, ప్రజలు బయపడాలి, మళ్ళీ మెడిసిన్ కొనాలి

అవి అన్ని సేల్ అయ్యిపోయాయి
ఇక తయ్యారు చెయ్యరు,
రేమిడిసివిర్ ఇంజక్షన్ కూడా పూర్తిగా sale
అందుకే దానిని కరోనా 
వైద్యంలో తీసేసారు

ప్లాస్మా తెరఫీ కి.డబ్బు దండుకున్నారు తీసేసారు

ఇక పెద్దలు ,ముసలి వాళ్ళు.మన తండ్రులపై వ్యాపారం అయ్యి పోయింది.

ఇప్పుడు వీళ్ళ టార్గెట్

కొత్తగా పెళ్లయిన జంటలు,
గర్భిణీలు
ఒకరు ఇద్దరు
పిల్లలు ఉన్న
20 to 35 మధ్యలో ఉన్న తల్లి తండ్రుల సంపాదన పై, పడింది
 చిన్నపిల్లల కోసం 
అందరూ కోట్లు ఆయినా ఖర్చు పెడతారు ఇది పక్కా 
కాబట్టి, 3rd వేవ్
వారితో ఆడుకుంటారు

రెండు వేవ్ లలో

అందరు డాక్టర్స్ సంపాదించు కున్నారు
పాపం పిల్లలు డాక్టర్స్
ఏమి సంపాదించు కోలేదు

మెడికల్ మాఫియాలో విల్లు కూడా ఒక భాగం
కదా,
చిన్న పిల్లల కు
మెడిసిన్ తయారు చేసే ఫార్మా కంపెనీలు
కూడా తినాలి కదా

వారి ఆదాయం కూడా పెరగాలి కదా,

అందుకే ముందుగానే
తల్లి తండ్రులకు

6 నుంచి 8 నెలలు 
టైం ఇస్తున్నాం
బాగా సందించుకొని
మాకు (హాస్పిటల్స్ కు)
కట్టడానికి రెడీ అవ్వండి అని 
ముందుగానే చెబుతున్నారు)

ఈ మాఫియా వలలో
G0vt డాక్టర్స్
నర్స్ లు
ప్రభుత్వ సిబ్బంది
బలి అయ్యి పోతున్నారు

 👉నిజమే అనిపిస్తుంది లేకపోతే  వైరస్ ఎక్కడైనా వాయిదాల ప్రకారం మళ్ళీ మళ్ళీ వస్తుందా అదికూడా మొదటి వేవ్ రెండో వేవ్ మూడో వేవ్ అని  వయస్సు ప్రకారం దాడి చేస్తుందా నిజంగా ఆలోచించే విషయము ఇది🤔🤔🤔🤔

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP