శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శని దోషాలు తొలగటానికి హనుమంతునికి ఈరోజు జరిపిన సింధూరాభిషేకం

>> Tuesday, December 22, 2009











శని గ్రహ సంచారం వలన జాతకం లో దోషాలు ప్రబలంగా ఉన్నప్పుడు , అందువలన వచ్చే కష్టాలను దాటటానికి ఒక మార్గంఉంది. మంగళ వారం రోజు హనుమంతుల వారికి సింధూరాన్ని నువ్వులనూనెతో కలిపి అభిషేకం జరిపితే దోషాలు సులభంగా తొలగి పోతాయి . శనీశ్వరులవారే ఆంజనేయునికిచ్చిన వాగ్దానమిది. నీ భక్తులు మంగళవారం రోజు నువ్వులనూనెతో సింధూరం కలిపి నీకు అభిషేకం జరిపితే నా సంచారం వల్ల కలిగేదోషాలు వాళ్లనేమీ చేయకుండా నేను అనుగ్రహిస్తాను ,అని ఆయన ఒక సందర్భం లో హనుమంతునికి మాత ఇచ్చారట.

ఎప్పుడూ చిరునవ్వుల వెలుగులు చిమ్మే ఓ భాస్కరునికి ఈమధ్య కొద్దిగా మబ్బులు అడ్దువస్తున్నాయట , శని ప్రభావం వలన . ఆయన కోసం ఈ రోజు స్వామికి చాలీసా సహితంగా ఇలా సింధూరాభిషేకము జరిపాము .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP