శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మన సనాతన ధర్మం చెప్పిన ఈమాట విన్నారా ?

>> Thursday, December 3, 2009


కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం

తాత్పర్యం : కృషివల్ల కరువు ఉండదు .జపం వల్ల పాపం వుండదు .మౌనంగా వుంటే కలహం ఉండదు .మెలకువగా ఉండేవానికి భయం ఉండదు .


౨ . యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరమ్
తథా పూర్వకృతం కర్మ కర్తార మను గచ్ఛతి .

తాత్పర్యం : వేల ఆవులలో నున్న తనదూడను తన తల్లి గుర్తు పట్టినట్టే పూర్వజన్మలో చేసిన కర్మ జీవుడిని అనుసరిస్తుంది .

2 వ్యాఖ్యలు:

Anonymous December 3, 2009 at 8:40 AM  

chala manchi mata, muKyaM gA reMDO padyam

Pradeep December 3, 2009 at 10:11 AM  

మంచి విషయాన్ని గుర్తు చేసారు ... Thanks

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP