శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏమిరా కిరాతకం ? నిద్రపోతున్న మానవత్వసంఘాలు

>> Saturday, February 13, 2021

కేవలం  రామకార్యంలో పాల్గొనటమే సహించలేని రాక్షసమూకలు ఒక రామసేవకుడిని పొట్టనబెట్టుకున్నాయి.  దేశంలో మానవత్వాన్ని కాపాడాలని  గొంతులు చించుకునే సంఘాలు  అవార్డ్డ్ వాపసీ గ్యాంగ్ లు ఎక్కడ చచ్చాయో నోరెత్తి తే ఒట్టు. వాళ్లకేలాగూ హిందువులు మనుషులని గుర్తించే ఙ్ఞానం లేదు. ఇక   జడత్వం తో చైతన్యం చచ్చిన కుహనలౌకిక హిందువుల గూర్చి చెప్పనక్కరలేదు.ఇక  బ్రతికి నన్నాళ్లు హిందువులుగా బ్రతకాలనుకునే వారికి   కిం కర్తవ్యం

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం February 13, 2021 at 10:16 PM  

చనిపోయిన వాడు ఏ మైనారిటీ మతానికైనా చెందిన వాడైతేనే కదండీ పోటీలుపడి వాళ్ళు గుడెలు బాదుకొనేదీ?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP