tag:blogger.com,1999:blog-2668918242718835328.post6100194319087806770..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: ఎందుకీ పరుగు ? ఏమిటీ దారుణం ? ఇదేనా తీర్థయాత్రలు చేసే పద్దతి?Unknownnoreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-45305890705790614612015-07-16T07:50:29.908-07:002015-07-16T07:50:29.908-07:00
ఈ దుర్ఘటనకు ప్రభుత్వం,అధికారయంత్రాంగం బాధ్య...<br /><br /> <br /> ఈ దుర్ఘటనకు ప్రభుత్వం,అధికారయంత్రాంగం బాధ్యత చాలా ఉంది.అంతేకాక మనప్రజల్లో క్రమశిక్షణపూర్తిగా లోపించింది.ఇటువంటి సమయాల్లో ఒకరినొకరు తోసుకొంటూ ,తొక్కుకొంటూ పరుగుపెట్తారు.మనం జపాన్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవలసి ఉంది.సునామీలో నష్టపోయినవారికి సహాయం అందించినప్పుడు,వాళ్ళు క్యూ సిస్టం పాటించి చాలా క్రమశిక్షణ పాటించారు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-13744003014658844962015-07-15T22:33:53.082-07:002015-07-15T22:33:53.082-07:00సరిగా చెప్పారు.సరిగా చెప్పారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-57569780840193962152015-07-15T02:50:10.546-07:002015-07-15T02:50:10.546-07:00మన హిందువులు పుణ్యమంటే ఆత్మపరిశుద్ధి అని మర్చిపోయి...మన హిందువులు పుణ్యమంటే ఆత్మపరిశుద్ధి అని మర్చిపోయి తీర్థక్షేత్రాల్లో ఇలాంటి ప్రవర్తనతో ఇతరుల్ని బాధపెడుతూ పుణ్యానికి బదులు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. నిన్న రాజమండ్రిలో పడిపోయిన మనుషుల మీద తొక్కుకుంటూ నడిచి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారకులైన "భక్తులు" హంతకులు కారా? హంతకులకి వేసే శిక్ష వాళ్ళకి పరలోకంలో దేవుడు రిజర్వు చేసిపెట్టడా? మతం రెండో విషయం. మానవత్వమే మొదటి విషయం. మంచి హిందువులం అవ్వడానికి ముందు మంచి మనుషులం అవ్వాలి. పుణ్యం కోసం పడే ఈ పాకులాట కూడా ధనవాంఛలాగానే ఒక అపవిత్ర స్వార్థం. Anonymoushttps://www.blogger.com/profile/14630403888800736761noreply@blogger.com