tag:blogger.com,1999:blog-2668918242718835328.post1172116336597092872..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: కంచె ఐలయ్యగారి ప్రకారం--- ప్రతి హింసే పరిష్కారమా?Unknownnoreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-4626175063097066532013-07-02T10:46:22.126-07:002013-07-02T10:46:22.126-07:00చంద్రశేఖర్
వింతవాదనలు టానికి బాగానే ఉంటాయి. కాని ...చంద్రశేఖర్<br /><br />వింతవాదనలు టానికి బాగానే ఉంటాయి. కాని వాటిలో పస ఉండదు.<br /><br />రామలక్ష్మణులు సీతను చంపవచ్చిన శూర్పణఖను ప్రాణాలతో వదిలారు విరూపను చేసి. అది మీ దృష్టిలో హింసావాదం. మరి యేమి చేసి ఉండాలో మీమెప్పు పొందటానికి?<br /><br />రావణుడు సీతను హింసించలేదని మీ వాదం. మానసికంగా హింసించటం హింసకాదన్న మాట మీ ఉద్దేశంలో. అతడు సీత పట్ల అంతటితో ఆగటానికి కారణం అతడి ఔదార్యం కాదు - బ్రహ్మ శాపభయం. పూర్వం పుంజికస్థల అనే అప్సరసను అతడు అత్యాచారం చేసి వివస్త్రగా వదిలితే ఆవిడ బ్రహ్మకు మనవి చేసుకుంది అలాగే పోయి. దానితో మఋఏ స్త్రీనైనా బలవంతం చేస్తే తలపగిలి మరణిస్తావని బ్రహ్మగారు శపించారు.<br /><br />ఇకపోతే విశ్లేషణాత్మకంగా చదవటం అంటే మీ బోంట్లు మొదట మూలగ్రంధాలను అధ్యయనం చేయాలి మరెవరికో వంతపాడటం కాదు చేయవలసింది.<br /><br />రావణుడు ప్రజాస్వామ్యం పాటించాదనటానికి ఏ ఆధారమూ లేదు. కాస్త రామాయణం చదివితే రావణుడు యెవరిమాటా వినే రకం వాడు కాదని సులువుగానే బోధపడుతుంది మరి.<br /><br />ఎవరూ ఏవాదమూ మీమీద రుద్దటం లేదు. మీరే తగినంత భాషాజ్ఞానం సంపాదించి మూలాలు అధ్యయనం చేసి స్వయంగా నిజానిజాలు గ్రహించండి. పైపై చదువుతో కాదని కూడా ముందే గ్రహించుకోండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-63100117467092050242013-07-02T10:19:25.144-07:002013-07-02T10:19:25.144-07:00పిచ్చికుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట . ఇలాఉంది...పిచ్చికుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట . ఇలాఉంది మీవిశ్లేషణ చన్ద్రశేఖర్ గారూ durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-80512933025764055092013-07-02T05:01:17.482-07:002013-07-02T05:01:17.482-07:00ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల...ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల బాగా చెప్పారు. "రామాయణం" కాని "నేను హిందువునెట్లయిత?" కాని రెండు కుడా గ్రంధాలే . ఒకటి వాల్మికి గారు వ్రాసారు ,రెండవది కంచ ఐలయ్య గారు వ్రాసారు. మనం చదివే పద్ధతి మీద అర్థం తెలుస్తుంది రచయిత యొక్క భావం. నమ్మకంతో చదివితే అ పుస్తకాలలో ఏముందో అదే నిజం అనిపిస్తుంది కాని కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . రెండు పుస్తకాలు ఒకే ధోరణిలో చదవాలి కాని చాలామంది అల చెయ్యరు . రామయనంను కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే రావణుడు అహింస వాది గాను రాముడు హింస వాది కనిపిస్తాడు. ఎలాగంటే రాముడు మరియు లక్ష్మణుడు కలిసి సుర్పనఖ యొక్క ముక్కు కోసి ఒక ఆడవారి మీద హింస ప్రవృత్తి అని చెప్పవచు , అదే ఈరోజు అయితే మహిళాలోకం రాముని కటకటాల పలు చేసే వారు. అదే రావణుడు చిసింది చుస్తే , సీతా ని అపహరించినాడు (kidnap ) చేసాడు తన చెల్లె కి చేసిన అపమానానికి , కాని సీతా మీద ఎలాంటి మాన , ప్రాణాలను , శారీరక హింసలు కాని పెట్టలేదు , రావణుడు ఒక ప్రజాసామ్య పాలనను పాలించాడు కాబట్టి మహిళలకు ఉద్యగాలు ఇచ్చినాడు ఆరోజులలో , లంకిణి ఒక security officer , ఆమెను చంపి లంక కాలు పెట్టినారు , అంటే మహిళలను హిమ్చ్సించే నాటే . <br />ఫై విధనగా ఎవరికీ తోచింది వారు చెప్పడానికి ఒక కారణం వుంది నీను ఎవరిని తప్పు పట్టాను ఎందుకంటే మనం చదేవే చదువు మీద బ్రాహ్మన్ వాదాం రుద్దబడి వుంది . మనిషి మనిషి గ బతకండి , ఎ పుస్తకమైన నమ్మకం తో చదవకండి , మీ మనసు తో వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . జై భీమ<br />Chandrasekhar Durgehttps://www.blogger.com/profile/09726511081676599497noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-49119924114851187802013-06-02T11:11:29.574-07:002013-06-02T11:11:29.574-07:00దుర్గేశ్వర గారూ హిందువులుగా మనం చేస్తున్న తప్పులే ...దుర్గేశ్వర గారూ హిందువులుగా మనం చేస్తున్న తప్పులే కంచె ఐలయ్య వంటి అజ్ఞానులను. మేధావులను చేస్తున్నాయి. కులం,వర్ణం రెండూ ఒకటే అంటూ మనం అపోహలకు గురవుతున్నాము. వాస్తవానికి కులం, వర్ణం అనేవి వేరు వేరు అంశాలు. వాటిమధ్య తేడాలను మనం ప్రజలకు తెలియజెప్పక పోవడం వల్లనే ఐలయ్య వంటివారు పేట్రేగి పోతుంటారు. పై వ్యాసం లో వెంకటరత్నం యాదవ్ గారికి కూడా రెండింటికి తేడా తెలిసినట్లు లేదు. <br /><br />రావణుడు రాక్షసుడా, రాజ్యాన్ని పాలించాడు కాబట్టి క్షత్రియుడా, బ్రహ్మజ్ఞాని కాబట్టి బ్రహ్మణుడా? <br /><br />మొదట క్షత్రియుడుగా వున్న విశ్వామిత్రుడు తరువాత బ్రహ్మర్షి అయ్యాడు మరి ఆయన క్షత్రియుడా? లేక బ్రహ్మణుడా? మరి ఆయన కులం ఏమిటి? <br /><br />ఎవడు శూద్రుడుగా పుడతాడు, ఎవడు ద్విజుడవుతాడు? ఎవడు విప్రుడవుతాడు? ఎవడు బ్రాహ్మణుడవుతాడు? అని మన ధర్మ శాస్త్రాలలో చాలా విపులంగా వుంది. వాటిని విపులీకరించి చెప్పాలిసిన మనం ఎప్పుడైతే మన స్వార్థం కొరకు వర్ణాలను కులాలను చేశామో ఆ వెను వెంటనే అవమానాలను కూడా వెంట పెట్టుకోవాల్సి వచ్చింది. <br /><br />మనం ఏదైతే చెస్తామో దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా... dhupam abhihttps://www.blogger.com/profile/03955280848889446420noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-23854531093644544742012-08-04T22:02:19.272-07:002012-08-04T22:02:19.272-07:00అలాంటి చెత్త వెధవలు రాసే రాతలకు మీరు స్పందించక్కరల...అలాంటి చెత్త వెధవలు రాసే రాతలకు మీరు స్పందించక్కరలేదు..ఇంత పెద్ద ఆర్టికల్ రాసి వీళ్ళకి మీరు ప్రాధాన్యత కల్పించిన వాళ్ళు అవుతారు.. అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల... చెత్త కుప్పల పక్క నుండి ముక్కు మూసుకుని వెళ్ళాలే గాని, వాసన పీల్చి మనం బాధ పడకూడదు.. మంచి గంధం లాంటి హిందూ మతానికున్న పవిత్రతను చెడగొట్టే దుర్వాసన లు ఎన్ని వున్నా..గంధం చెరగదు.. అరగదు.. మీలాంటి మంచి మనసున్న భక్తులు వున్నంత కాలమూ..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.com